అశ్రునయనాలతో కలాం అంతిమయాత్ర

tjpscukfరామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంతిమయాత్ర అశ్రునయనాలతో ప్రారంభమైంది. కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కురు మంటపానికి తరలిస్తున్నారు. కలాంను కడసారి చూసుకునేందుకు ప్రముఖులతోపాటు ప్రజలు కూడా భారీగా తరలి వెళ్లారు.