అసోంలో పోలీస్‌ కాల్పులు, ఇద్దరు మృతి

గోల్‌పారా, జనంసాక్షి: అసోం గోల్‌పారాలో ఇవాళ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.