ఆకలి కేకు…` బాంద్రాలో వస కార్మికు నిరసన

ముంబై,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): ముంబైలోని బాంద్రా స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వే సంఖ్యలో వస కూలీు స్టేషన్‌ దగ్గరకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు వసకూలీు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో వస కూలీు, కార్మికును పోలీసు లాఠీతో చెదరగొడుతున్నారు. వే సంఖ్యలో స్టేషన్‌ దగ్గర గుమిగూడిన కార్మికు తమ స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతివ్వాని డిమాండ్‌ చేస్తున్నారు. వసకూలీంతా ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాకు చెందిన వారిగా గుర్తించారు.