ఆగస్టులో బాబ్రీ కేసు విచారించండి`
అయోధ్య కేసులో సుప్రీం కీక ఆదేశాు`
కూల్చివేత కేసును త్వరగా ముగించాని సిబిఐకి ఆదేశాు`
ఆగస్ట్ 31లోగా పూర్తి చేయాని డెడ్లైన్
న్యూఢల్లీి,మే 8(జనంసాక్షి): హిందూవు చిరకా స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీక ఆదేశాను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాని క్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ పూర్తిచేసి తుది తీర్పును కూడా మెవరించాని కోర్టు తెలిపింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్ కూడా ఉన్నారు. కరసేవకును రెచ్చగొట్టి కుట్ర పూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణు ఎదుర్కొంటున్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు కోర్టుల్లో విచారణ సాగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు తాజాగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య వివాదంపై తీర్పును మెవరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును మెవరిస్తూ పు కీక వ్యాఖ్యు చేసిన విషయం తెలిసిందే. ’1992 డిసెంబర్ 6న కరసేవకు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచన వ్యాఖ్యు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది.1992 డిసెంబర్ 6న సాయంత్రం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్బరేలీలోని స్పెషల్ మెడిస్టేట్ర్ అద్వానీ, జోషీకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును మెవరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్ను కూడా విచారించాని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారించనుంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణు చెబుతున్నారు. అయితే అయోధ్య నిర్మాణానికి తీర్పు ఇచ్చినందున ఈ కేసును త్వరగా ముగించాని సుప్రీం భావిస్తున్నట్లు సమాచరం.



