ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష` తేదీను ఖరారు చేసిన కేంద్రప్రభుత్వం

 

 

న్యూఢల్లీి,మే 7(జనంసాక్షి):ఇటీవలే జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్ష తేదీను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని కూడా వ్లెడిరచింది. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర మానవవనరు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. సాధారణంగా జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షతోపాటు నీట్‌ పరీక్ష ప్రతి ఏడాది మే నెలోనే జరుగుతాయి. కానీ ఈసారి కరోనా వైరస్‌ ప్రబడంతో షెడ్యూల్‌ ప్రకారం పరీక్షు నిర్వహించడం కుదరలేదు. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో అన్ని పరీక్షతోపాటే ఐఐటీ`జేఈఈ, నీట్‌ పరీక్షు కూడా వాయిదాపడ్డాయి. కరోనా ప్రభావం ఎప్పటివరకు కొనసాగుతుందోనన్న సందేహంతో పరీక్షు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడటంతో కేంద్ర మానవవనరు అభివృద్ధి శాఖ మూడు రోజు క్రితం జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్ష తేదీను వ్లెడిరచింది. జేఈఈ మెయిన్‌ పరీక్షు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో, నీట్‌ పరీక్షను జూలై 26న నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని ప్రకటించింది.