ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 9 (జనంసాక్షి) బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర లో ఈరోజు జాతీయ జెండాతో పాదయాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి వారు మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రతి ఒక్క భారతీయుడు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు