ఆజాద్‌ తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వాయలార్‌ రవి, అహ్యద్‌పటేల్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.