ఆరోపణలు అవాస్తవాలని నిరుపిస్తా

 

ఢిల్లీ: తనపై తన సంస్థపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరుపిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్శీద్‌ పేర్కొన్నారు.