ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.