ఆర్బీఐ సమీక్షతో భారీ నస్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. 300 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, నిష్టీ 50 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. రేపోరేటు తగ్గింపు ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లు నష్టాల బాటపట్టాయి.