ఆస్ట్రేలియా పడవ ప్రమాదంలో 13 మంది మృతి

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని క్రిస్ట్‌మస్‌ ఐలాండ్‌ సమీపంలోని ఇండియాస్‌ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో 13 మృతదేహలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. 55మందితో చేపల వేటకు ఇండోనేషియా పడవ క్రిస్ట్‌మస్‌ ఐలాండ్‌కు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఇండియన్‌ సముద్రంలో మునిగిపోయింది. గత బుధవారం పెట్రొలింగ్‌ నిర్వహిస్తున్న అస్ట్రేలియా విమాన ప్రమాదానికి గురైన పడవను గుర్తించింది. ఆదివారం మూడు విమానాలలో గాలింపు చేపట్టి 13 మృత దేహాలను గుర్తించారు.