ఇండోనేషియా ఓపెన్‌లో జయరాం ఓటమి

జకర్తా: ఇండోనేషియా ఓపెన్‌ బ్యాట్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో భారత్‌ షట్లర్‌ అజయ్‌ జయరాం ఓడిపోయారు. జర్మనీ షట్లర్‌ మార్క్‌ జ్వబలర్‌ చేతిలో 16`21, 15`21 స్కోరు తేడాతో ఓటమిపాలయ్యాడు.