ఇవాళా సా.4గంటలకు చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్

ఢిల్లీ: ఎపి సీఎం చంద్రబాబుకు ఇవాళా సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు మోడీకి వివరించనున్నారు. ఎపి, తెలంగాణ మధ్య నెలకొన్న పరిస్థితులపై మోడికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించనున్నారు.