ఉగ్రవాదుల దాడిలో 10మంది విదేశీ పర్యాటకులు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. విదేశీ పర్యాటకులు బస చేసిన హోటల్‌పై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో దాదాపు 10మంది విదేశీ పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం.