ఉగ్రవాదుల విషయంలో ఇక కఠినం – భారత సైన్యం.

ఢిల్లీ : ఉగ్రవాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని భారత సైన్యం పేర్కొంది. మియన్మార్ లో జరిగిన ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి జరపడం గురించి భారత సైన్యంలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడారు. మిలిటెంట్లపై అదే దూకుడు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.