ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా మారెప్ప

మల్దకల్ ఆగస్టు 15 (జనంసాక్షి) 76వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలు వేడుకలు సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని సోమవారం మద్దెలబండ గ్రామపంచాయతీ కార్యదర్శి మారెప్ప ఉత్తమ అవార్డును అందుకున్నారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు డాక్టర్ రాజీవ్ శర్మ ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నాడు. గ్రామాభివృద్ధికి తోడుపాటు అందించిమండలంలోని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాడు.గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి ఉత్తమ అవార్డు రావడం పట్ల గ్రామ సర్పంచ్ జయమ్మ నారాయణ, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న గ్రామస్తులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.