ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన రాష్ట్ర మంత్రులు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను రాష్ట్ర మంత్రులు బలరాం నాయక్‌, శ్రీధర్‌బాబులు కలుసుకున్నారు. తెలుగు యాత్రికులను అదుకునేందుకు సహకరించాలని అయనకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బహుగుణతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సహాయ చర్యలపై అరాతీశారు.