ఎదురు కాల్పుల్లో జవాన్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు , పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సుకుమా జిల్లా కుంట సరిహద్దు అటవీ ప్రాంతంలోని పీతలగూడ, పన్నిగూడ వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు.