` ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: సీఎం
ఆర్థిక వ్యవస్థ దిగజారింది
` లాక్డౌన్ సడలిస్తాం
` రూ. 3500 కోట్ల ఆదాయం రూ.300 కోట్లకు పడిపోయింది
కేజ్రీవాల్దిల్లీ,మే 3(జనంసాక్షి):దేశ రాజధాని దిల్లీలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దశ వారిగా లాక్డౌన్ తొగించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరింత కాం లాక్డౌన్ పొడిగించే పరిస్థితి లేదని, గతేడాది ఏప్రిల్ నెలో రూ.3500 కోట్ల ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఏప్రిల్లో రూ.300 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఎక్కువ కాం లాక్డౌన్ కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని…ప్రభుత్వం పనిచేయడం కూడా కష్టమవుతుందని అన్నారు. అందుకోసమే లాక్డౌన్ నిబంధను సడలించనున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు మార్చి 24న లాక్డౌన్ విధించాన్న కేంద్రం నిర్ణయం ఎంతో ముఖ్యమైందని, ఒక వేళ దేశంలో లాక్డౌన్ విధించకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరస్థాయిలో ఉండేదని అన్నారు. కంటైన్మెంట్ జోన్లు పూర్తిగా మూసేయాని, గ్రీన్జోన్ ప్రాంతాల్లో దుకాణాు సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతించాని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.‘‘దిల్లీని తిరిగి తెరిచేందుకు సమయం ఆసన్నమైంది. మనం కరోనాతో కలిసి జీవించేందకు సిద్ధమవ్వాలి. లాక్డౌన్ ముగిసిన తర్వాత, కేసు నమోదయినా ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు. ప్రైవేటు సంస్థు 33 శాతం ఉద్యోగుతో కార్యకలాపాు సాగించవచ్చని తెలిపారు. ప్రముఖ మార్కెట్ ప్రాంతాలైన కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ ఏరియాల్లో నిత్యావసర దుకాణాు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అలానే చేతి వృత్తువారు తమ పను చేసుకోవచ్చని తెలిపారు. ఈ`కామర్స్ సంస్థకు నిత్యావసరా డెలివరికీ మాత్రమే అనుమతిస్తున్నట్లు వ్లెడిరచారు. ప్రభుత్వ రంగ రవాణా మూసి ఉంటుందని, ప్రైవేటు వాహనాదాయి డ్రైవరు కాకుండా మరో ఇద్దరితో ప్రయాణించవచ్చని తెలిపారు. విద్యాసంస్థు, ప్రభుత్వ రవాణా, మాల్స్, మార్కెట్లు, సినిమాహాళ్లు, జిమ్ు, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థన స్థలాు ఎప్పటిలానే మూసి ఉంచాని ఆదేశించారు.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యు తీసుకుందని తెలిపారు. సామాజిక దూరం పాటించానే నిబంధనకు అనుగుణంగా వివాహాకు 50 మంది, అంతిమ సంస్కారాకు 20 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదని అన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు వారు, గర్భిణీ స్త్రీు ఇంటి నుంచి బయటకు రాకూదని సూచించారు. ఇప్పటి వరకు దిల్లీలో 4,122 కరోనా కేసు నమోదయ్యాయి. వీరిలో 1,256 మంది కోుకోగా, 64 మంది మృతి చెందారు.