ఏకైకమార్గం లాక్‌డౌనే

` మెజారిటీ పక్షా మొగ్గు
` అన్ని పక్షా పార్లమెంటరీ నాయకుతో ప్రధాని మోదీ వీడియో కార్ఫరెన్స్‌
` జీవితం మునుపట్లా ఉండకపోవచ్చు
` లాక్‌డౌన్‌ ఎత్తివేత కుదరకపోవచ్చని తెలిపిన ప్రధాని
దిల్లీ.ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్‌`19 వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యను అఖిపక్షానికి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాు, ఇతర పార్టీ ముఖ్య నేతతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ దీనికి హాజరయ్యారు.వైరస్‌ కట్టడికి, లాక్‌డౌన్‌ వ్ల తలెత్తిన ఇబ్బందును పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చర్యు తీసుకుంటుందో కేంద్ర వైద్య, హోమ్‌, గ్రావిూణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శు పార్టీ నేతకు వివరించారని తెలిసింది. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరత గురించి నేతు సమావేశంలో లేవనెత్తారని సమాచారం. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపేయాని మరికొందరు పేర్కొన్నారని తెలిసింది.దేశవ్యాప్తంగా అము చేస్తున్న 21 రోజు లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజు పొడగించాని ఆయా రాష్ట్రాు కోరుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్‌`19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వ్లెడిరచారు. ‘వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతతో మోదీ పేర్కొన్నారని సమాచారం. ఈ సమావేశంలో కేశవరావు (తెరాస), విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి (వైకాపా), రామ్‌గోపాల్‌యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్‌ మిశ్రా (బహుజన్‌ సమాజ్‌ పార్టీ), చిరాగ్‌ పాసవాన్‌ (లోక్‌ జన్‌శక్తి పార్టీ), టీఆర్‌ బాు (డీఎంకే), సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (శిరోమణీ అకాలీదళ్‌), రాజీవ్‌ రంజన్‌సింగ్‌ (జనతాదళ్‌ యునైటెడ్‌), పినాకి మిశ్రా (బిజూ జనతాదళ్‌), సంజయ్‌ రౌత్‌ (శివసేన) సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట్లో తృణమూల్‌ నిరాకరించినప్పటికీ అనంతరం సుదీప్‌ బందోపాధ్యాయ హాజరయ్యారు. బుధవారం ఉదయానికి భారత్‌లో 5,194 మందికి కొవిడ్‌`19 సోకింది. 149 మంది మృతిచెందారు.