ఏపీ భవన్‌ అధికారుల తీరుపై తెదేపా ఆగ్రహం

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై తెదేపా నేతలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు వైద్యం చేయనీయకుండా అధికారులు అడ్డుపడుతున్నారని నేతలు అందోళన వ్యక్తం చేశారు.