ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

వరంగల్‌: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి కళాశాలల బంద్‌ నిర్వమించారు.