ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్ ఉద్యోగి..

ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిచింది. మూడు వేలు లంచం తీసుకుంటూ ఉద్యోగి గణపతి ఏసీబీకి చిక్కాడు.