ఒడిశాలో బైక్‌లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

ఒడిశా: ఒడిశాలో బైకు ల దొంగతనానికి పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఐదుగురు నిందితులను ఇవాళ అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.