జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్‌లు

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తి చేసుకోబోతున్న తరుణంలో నామినేటెడ్ పోస్టులను వరుసగా భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కొత్త గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లు వీరే

నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ

సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్

కరీంనగర్- సత్తు మల్లయ్య

రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి

వనపర్తి – జి. గోవర్ధన్

సంగారెడ్డి- గొల్ల అంజయ్య

కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి

మెదక్- సుహాసిని రెడ్డి

నారాయణ్‌పేట్ – వరాల విజయ్ కుమార్

నాగర్ కర్నూల్ – జి. రాజేందర్

వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి

మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డి

జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు