ఓక్లహామాలో మరోసారి టోర్నడోల బీభత్సం

` ఇద్దరి మృతి
ఓక్లహామా : అమెరికాలోని ఒక్లహామాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. శుక్రవవారం సాయంత్రం టోర్నడోల ధాటికి జాతీయ రహదారిపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ తల్లి, చిన్నారి మృతి చెందినట్లు అధికారులు వెల్లడిరచారు. 50 మందికిపైగా గాయపడినట్లు చెప్పారు. టోర్నడోల కారణంగా ఓక్లహామా ఎయిర్‌పోర్టులో విమాన రాకపోలను నిలిపివేశారు.