కంప చెట్టును తొలగించిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

మల్దకల్ ఆగస్టు 8 (జనంసాక్షి) స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా కళాశాల తరగతి గదులను, పరిసర ప్రాంతాలను కంపు చెట్లను సోమవారం  తొలగించారు.మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటరీలు పాల్గొనగా ,ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రామాంజనేయులు గౌడ్, నరసింహులు పాల్గొన్నారు.