కన్నడ విజేతలు వీరే..

బెంగళూరు, మే15(జ‌నం సాక్షి ) : దేశవ్యాప్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేకెత్తించాయి. ఈ ఎన్నికల్లో కమలం అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన యడ్యూరప్ప శికారిపురలో విజయం సాధించారు. అదేవిధంగా శ్రీరాములు(బీజేపీ- మొలకల్మారు), అరగ జ్ఞానేంద్ర (తీర్థహళ్లి- బీజేపీ), లాలాజీ ఆర్‌. మెండన్‌ (కాపు(ఉడుపి)- బీజేపీ), హాలాడి శ్రీనివాసశెట్టి(కుందాపుర- బీజేపీ), భరత్‌ షెట్టి (బెంగళూరు సీటి నార్త్‌ – బీజేపీ), జీటీదేవేగౌడ(చాముండేశ్వరి-జేడీఎస్‌), కుమారస్వామి(రామనగర-    జేడీఎస్‌), హెచ్‌డీ రేవణ్ణి(హైలెనరసపూర్‌- జేడీఎస్‌), సిద్ధరామయ్య (బాదావిూ -కాంగ్రెస్‌),