కరెంటు ఛార్జీలు పెంచడం పట్ల బీజేపీ నిరసన..

ఢిల్లీ : రాష్ట్రంలో పవర్ టారీఫ్ పెంచడం పట్ల బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఐటీవో ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యాన్ లను ప్రయోగించారు. దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.