కరోనా గొప్ప గుణపాఠం నేర్పింది

` ప్రజంతా ఆత్మస్థయిర్యంతో ఉండేలా చేసింది
` కరోనా నివారణలో సర్పంచ్‌ంతా కథనాయకు కావాలి
` మెరుగైన పనితీరు కనబర్చిన పంచాయతీకు పురస్కారాు
` ప్రజంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి
` పంచాయితీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచ్‌తో ప్రధాని మోడీ
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగేలా కరోనా గొప్ప గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గ్రామాల్లో సుపరిపాన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోందని, పంచాయతీ వ్యవస్థ ఎంత బపడితే ప్రజాస్వామ్యం అంత బపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచు తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యను సర్పంచును అడిగి తొసుకున్నారు. కరోనా నివారణకు కృషిచేస్తున్న సర్పంచుందరికీ ప్రధాని ధన్యవాదాు తెలిపారు. మెరుగైన సేవతో పురస్కారాు పొందిన సర్పంచును అభినందిం చారు. ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీకు పురస్కారాు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదకు సరిపడా ఆహారధాన్యాు అందుబాటులో ఉంచాని సర్పంచుకు సూచించారు. విద్యుత్‌, రహదాయి, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యు చేపట్టాన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్షా 25 వే పంచాయతీల్లో బ్రాండ్‌ బ్యాండ్‌ సేమ అందుతున్నాయని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని, కష్టం సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండటం ఎలాగో ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాని ప్రధాని పిుపునిచ్చారు. కరోనాపై గ్రామ ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాని సర్పంచుకుకు సూచించారు. ఈ సందర్భంగా ఈ`గ్రామస్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను ప్రధాని ప్రారంభించారు. అలాగే కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడం పై చర్చించారు. కరోనాపై ప్రజకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాని సూచించారు. కరోనా వైరస్‌ ఎన్నో పాఠాు నేర్పిందని మోదీ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అందరూ ఆత్మనిర్భరంతో ఉండాన్నారు. ప్రజంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాని మోదీ పిుపునిచ్చారు. పంచాయతీ వ్యవస్థ బపడితేనే ప్రజాస్వామ్యం బపడుతుందన్నారు. ప్రస్తుతం క్షా 25 వే పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేమ అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కరోనా వేళ గ్రావిూణ ప్రాంతా ప్రజు పట్టణ వాసుకు పాఠాు నేర్పారని మోదీ అన్నారు. కరోనా గురించి ఎప్పటికప్పుడు తొసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ గ్రావిూణు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు.