కరోనా చికిత్సకు రౖౖెల్వేబోగీలు సిద్ధం

` ప్రకటించిన రైల్వేశాఖ
దిల్లీ,మార్చి 28(జనంసాక్షి):దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తిస్తోన్న కరోనా వైరస్‌ కేసు సంఖ్య శనివారం నాటికి 873కి చేరగా 19మంది మరణించారు. దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజుపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశవ్యాప్తంగా 13వేకు పైగా ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసింది. ఈనేపథ్యంలో రైళ్లలో ఉండే బోగీను కూడా ఐసోలేషన్‌ కేంద్రాుగా మార్చానే అభిప్రాయం వ్యక్తమైంది. సాధ్యాసాధ్యాను పరిశీలించిన భారతీయ రైల్వే .. రౖుెలోని బోగీను ఐసోలేషన్‌ వార్డుగా మార్చింది. దీనికి సంబంధించిన ఫోటోను తాజాగా విడుద చేసింది. ఇలా చేయడం వ్ల సరిగా వైద్య సదుపాయాు లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర సేమ అందించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
రౖౖెలు బోగీలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఇలా..
ప్రతి కోచ్‌లో రెండు మరుగుదొడ్లను బాత్‌రూమ్‌ుగా మార్చారు. ఇందులో కూడా ఫ్లోటింగ్‌ టాయిలెట్‌ పెన్‌ ఏర్పాటు చేశారు. ప్రతి బాత్‌రూమ్‌లో హ్యాండ్‌ షవర్‌, ఒక బకెట్‌. సైడ్‌ మిడిల్‌ బెర్త్‌ను తొగించి ఒక్కో కూపేలో ఇద్దరి నుంచి నుగురు ఉండేలా ఏర్పాటు చేశారు.ఐసోలేషన్‌కు వచ్చే వారి సామగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాు ఏర్పాటు. వైద్య పరికరాను నడపడానికి కంపార్ట్‌మెంట్లో 220 వోల్ట్‌ విద్యుత్‌ అనుసంధానం. ప్రతి కూపేకు ప్రత్యేకంగా కర్టెన్‌ు ఏర్పాటు ప్రతి కోచ్‌లో పది ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దారు. కోచ్‌ బయట.. రోగు కోసం మెప 415 ఓల్ట్స్‌ విద్యుత్‌ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఐసోలేషన్‌కోసం తయారు చేసిన కోచ్‌ను నిత్యం శానిటైజ్‌ చేస్తున్నారు. ఐసోలేషన్‌ వార్డును ఉపయోగించే ముందు, తరువాత కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేయనున్నట్లు రైల్వే శాఖ వ్లెడిరచింది.