కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు

కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 17:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్ పూర్, గాజుల పల్లె, లక్కేపురం, చిన్న ఓదాల, అడవి సోమనపల్లి గ్రామాలకు చెందిన 40 యువకులు, ముత్తారం మండలం సీతం పల్లె, ఖమ్మం పల్లి, గ్రామాల నుండి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, యువకులు 50 మంది, శాతరాజు పల్లె నుండి 50 మహిళలు ఇతరులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే దుర్దిన శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.