కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు:కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

జనగామ బ్యూరో (జనంసాక్షి ): కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ లో కొమ్మూరిప్రతాప్ రెడ్డి సమక్షంలో వడ్ల కొండ గ్రామం నుండి వివిధ పార్టీ ల నుండి 30మంది కార్యకర్తలు లు కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం జరిగింది, చేరిన వారిలో డాక్టర్ నామాల ఎల్లేష్ గౌడ్,(లైఫ్ కేర్ హాస్పిటల్ MD) నామాల రమేష్ గౌడ్, అప్పగోని ఎల్లయ్య, నామాల రవి. దండుగుల శంకర్,దండుగుల కొంరయ్య,మల్లయ్య, రాములు, ఉప్పలయ్య, దర్శనం, యుగేందర్, రాజు, చెంద్రయ్య, నర్సింహులు,కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం అని,అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాయకత్వం లో జనగాం అభివృద్ధి సాధ్యం అని రాబోయే కాలం లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడానికి ముందు ఉండి పని చేస్తాం అని అందరం కలిసి కట్టుగా పార్టీ అభ్యున్నతి కి కృషి చేస్తాం అని ముక్తం కంఠం తో తెలియ చేసారు, ఈ కార్యక్రమం లో మండల్ నాయకులు లింగాల నర్సిరెడ్డి, సుంకరి శ్రీనివాస్ రెడ్డి వడ్లకొండ గ్రామ అధ్యక్షులు ధర్మేందర్. మాజీ అధ్యక్షులు గుండె అయిలయ్య ఉపసర్పంచ్ గాజె అనిల్, 1వ వార్డ్ మెంబర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..