కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గా పిట్టల బాలరాజ్

కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గా పిట్టల బాలరాజ్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
కాంగ్రెస్ సేవాదళ్ అల్ ఇన్ డియా ప్రసిడెంట్ లాల్ జి దేశయ్ తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మద్దెల జితేందర్ నియామక పత్రం అందజేశారు రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శిగా పిట్టల బాలరాజ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ 1989 లో ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తగా 1999 లో యూత్ కాంగ్రేస్ జిల్లా కార్యదర్శిగా 2001 నుంచి సేవాదళ్ లో మండల జిల్లా రాష్ట్ర కమిటీ పదవులు చేశాను 2002 లొ సేవాదళ్ అకాడమీ లొ 16 రోజులు గట్ట ప్రభ కర్ణాటక రాష్ట్రo లొ శిక్షణ పొందారు .ఆ సందర్బంగా ఎన్ టి సి పత్రం అందజేశారు జిల్లా చైర్మన్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా సేవాదళ్ తరుపున 2019 లో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా 2023 లో రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు 2014 లో కాంగ్రెస్ పార్టీ 5 వార్డు కౌన్సిలర్ గా పిట్టల సునీతా బాలరాజ్ ఎన్నికయ్యారు ఈ సందర్బంగా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి మరియు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సేవాదళ్ నాయకులు కార్యకర్తలు ముందుండి పని చేస్తారని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సన్మానం చేసిన నాయకులు పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వాడిచర్ల కృష్ణ యాదవ్ మాజీ కో ఆపషన్ మెంబర్ సయ్యద్ ముల్తనీషా తాడూరి నర్సింహా సేవాదళ్ టౌన్ ప్రసిడెంట్ డాకూరి ప్రకాష్ జంగిటి వినోద్ కుమార్ గుర్రాల శ్రీనివాస్ గుర్రం శ్రీను వర్రే నర్సింహా కాలేరు వినోద్ పార్వతి మల్లేష్ పాల్గొన్నారు.