కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించొద్దు
ఢిల్లీ జనంసాక్షి : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. వారిని విధుల నుంచి తొలగించవద్దని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు ఇచ్చారు.