కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు..7గురు జవాన్లు మృతి

చత్తీస్ గఢ్: సుకుమా జిల్లాలో మావోయిస్టులు కాల్పులకు తెగబెడ్డారు. మావోల కాల్పుల్లో ఏడుగురు ఎన్డీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 12 మంది జవాన్లకు గాయాలయ్యాయి. ఎన్డీఎఫ్ జవాన్లు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.