కాశ్మీర్‌లో బంద్‌ పాక్షికం

శ్రీనగర్‌ : అప్టల్‌గురు మృతదేహాన్ని ఇవాదేహాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్‌కు పాక్షికస్పందన లభించింది. కాశ్మీర్‌లోయలో బస్సు సర్వీవవసులకు ఎలాంటి ఆటంకం కలగలేదని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. శ్రీనగర్‌లోని లాలాచౌక్‌ ప్రాంతంలోని కొన్న దుకాణాలను మూసివేశారు. బంద్‌ సందర్భంగా లోయలో పటిష్టభద్రతను ఏర్పాటుచేశారు.