కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన
కూడంకుళం,
సెప్టెంబరు 09 (జనంసాక్షి) :
తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. పీఎంకే ఈ ర్యాలీకి మద్దతిస్తుండగా ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తూనే భారీ ఎత్తున భద్రతా ఏర్పా ట్లను చేసింది. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో సహా 5000 మంది పోలీసులను అణువిద్యుత్‌ కేంద్రం వద్ద మోహరించింది. ఈ అణువి ద్యుత్‌ కేంద్రంలో యురేనియం ఇంధనం నింపడానికి ఆగస్టులో అణు ఇంధన నియంత్రణ సంస్థ అనుమ తినివ్వడంతో నిరసన ప్రదర్శనలకు తెరలేచినట్లు సమాచారం.