కృష్ణా జలాల వివాదాలపై విచారణ ఏప్రిల్ 29కి వాయిదా

న్యూఢిల్లీ: కృష్ణా జిల్లా వివాదాల పిటీషన్ల విచారణ ఏప్రిల్ 29కి వాయిదా పడింది. 3వారాల్లో కౌంటర్లు, రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.