కెసిఆర్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్  చిత్ర పటానికి పాలాభిషేకం

 
జోగిపేట్ ఆందోల్  జనం సాక్షి : జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని గత వర్షాలకు నేరేడు  నేరేడిగుంట నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చిత్ర పటాలకు గ్రామ ఎల్చేరువు అలుగు దగ్గర గ్రామ టీఆర్ఎస్ పార్టీ తరుపున పాలాభిషేకం చేయడం జరిగింది.మొన్న రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా మన గ్రామానికి నీళ్ళు రావడం జరిగింది దానికి కృతజ్ఞతగా పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. వర్షాల కోసం మేఘాలను చూసే రోజులు పోయి దర్జాగా పంటలు వేసుకొనే పరిస్తితి కల్పించి రైతులను రాజులను చేసే రోజు తీసుకు వచ్చినందుకు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే క్రాంతి అన్న కు గ్రామ రైతులు మరియు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఇట్టి కార్యక్రమానికి చేయూతను అందించిన ఎంపీటీసీ లవ్వ కృష్ణా గౌడ్ కు మరియు పార్టీ నాయకులకు గ్రామ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విద్య కమిటీ చైర్మన్ కోదండ కృష్ణ వార్డ్ మెంబర్ మల్లయ్య బుసిరెడ్డిపల్లి వీరయ్య  శ్రీదర్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు టీఆర్ఎస్ నాయకులు బంటు లింగమయ్య అధ్యక్షుడు నేరడిగుంట. టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు