కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ ను ఆరు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2015 నుంచి ఈ నిర్ణయం అమలువుతుందని తెలిపింది.