కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన మంత్రి ఈటెల

ఢిల్లీ:కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి ఈటెల భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ర్టానికి ఎల్‌పీజీ గ్యాస్ కోటాపై, రాష్ర్టానికి కొత్తగా 20 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.