కేంద్ర మంత్రి నఖ్వీతో మహమూద్‌ అలీ స‌మావేశం

దిల్లీ: కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ బ’ాటీ అయ్యారు. ఈ సందర్భంగా వక్ఫ్‌ భూములపై కేంద్రమంత్రితో మహమూద్‌ అలీ చర్చించినట్లు సమాచారం.