కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్మక్రియలు

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా వరదల్లో చనిపోయినవారి అంత్మక్రియలకు అలస్యమవుతందని అధికారులు తెలిపారు. అంత్యక్రియలకు ముందు మృతులకు సంబంధించిన డీఎస్‌ఏ భద్రపరుస్తున్నారు.