కేదార్‌నాథ్‌లో 60మంది ఉన్నారు అజయ్‌ చద్దా

డెహ్రాడూన్‌ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్‌చద్దా వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.