కేరళలో సున్నా కేసు

తిరువనంతపురం,మే 1(జనంసాక్షి): దేశంలో పు రాష్టాల్లో వేగంగా విజృంభిస్తున్న  కరోనా వైరస్‌  కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం  పడుతోంది. చాలా రోజు తర్వాత కేరళలో శుక్రవారం ఒక్క పాజిటివ్‌ కేసు  నిర్దారణ కాలేదు.  శుక్రవారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని దాంతో పాటు మరో తోమ్మిది మంది బాధితు కోుకొని డిశ్చార్జ్‌ అయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైజ తెలిపారు. . ఇప్పటి వరకు రాష్ట్రంలో 392 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 102 మంది బాధితు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 498గా ఉంది.