కేరళ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం: ప్రధాని

3దిల్లీ: కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌ ఆయలంలో జరిగిన అగ్నిప్రమాదంలో 86 మంది మృతిచెందగా, దాదాపు 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. పుట్టింగల్‌ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు.