కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌ : హిమాచల్‌ ప్రదేశలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కిన్నౌపూర్‌లో కొండ చరియలు విరిగిపడి పది మంది మృతిచెందారు. కిన్నౌపూర్‌లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ, సైన్యం సాయంతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు వెల్లడించారు.