కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు.. కార్మికుడి మృతి

వరంగల్: ఆత్మకూరు మండలం కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జేసీబీ ధ్వంసం అయింది.