కొదురుపాక చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

కొదురుపాక చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

బోయిన్ పల్లి అక్టోబర్ 19 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని చొప్పదండి నియోజకవర్గ పరిధి, కొదురుపాక గ్రామములోని చెక్ పోస్ట్ ను కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రపుల్ దేశాయ్ , తనిఖీ చేశారు. అనంతరం దాదాపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట బోయిన్ పల్లి తహశీల్దార్ పుష్పలత, సిబ్బంది ఉన్నారు.